Thu. Nov 30th, 2023

News

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వచ్చే నెల 17న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సీజేఐ పేరును ప్రతిపాదిస్తూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. సీనియార్టీ... Read More
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్, చైనా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. ఈ రెండు దేశాలు డబ్ల్యూటీవో పేరు చెప్పుకుని ‘‘లబ్ధి పొందుతున్నాయనీ..’’ అందువల్ల వీటిని అభివృద్ధి చెందుతున్న... Read More
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆగస్టులో కూల్చిన సంత్ రవిదాస్ గుడిని అదే స్థలంలో పునర్నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.సంత్ రవిదాస్ గుడిని కూల్చిన అనంతరం భక్తులు పెద్ద ఎత్తున నిరసన... Read More