Nikhil:ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా రాబోతున్న 'కుక్ విత్ జాతిరత్నాలు' తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నిఖిల్ గురించి మోనీషా చేసిన ఫన్నీ కామెంట్ నవ్వులు పూయించగా, తన స్నేహితుల గురించి మాట్లాడిన పల్లవి గౌడ భావోద్వేగానికి గురైంది.
Ramayana:రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణం' ట్రైలర్ విడుదలకు చిత్రబృందం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా దశలవారీగా ప్రమోషన్లు చేపడుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
OTT:భారత్లో సంచలనం సృష్టించిన ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఆజాదీ 501' ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Jai Krishna:ఘట్టమనేని కుటుంబ వారసుడు జై కృష్ణ హీరోగా పరిచయమైన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఎలా ఉంది? అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కథ, నటీనటుల పనితీరు, సాంకేతిక అంశాలు, ప్రేక్షకుల స్పందనపై పూర్తి రివ్యూ.