భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె చివరిగా లెనిన్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది.
ప్రస్తుతం భాగ్యశ్రీకి అవకాశాలు భారీగానే వస్తున్నట్లు తెలుస్తోంది.
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
మెరూన్ డ్రెస్ లో గ్లామర్ వలకబోస్తూ భాగ్యశ్రీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు అందానికి ఫిదా అవుతున్నారు.