Obsession: ఏడు కోట్లతో తెరకెక్కించిన ఒక సినిమా మూడు వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది
OTT: ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూలై 2 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.