Aishwarya Lekshmi:కేరళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. ట్రోలింగ్, మార్ఫింగ్ ఘటనల తర్వాత తీసుకున్న నిర్ణయం తన జీవితానికి ప్రశాంతతను తీసుకువచ్చిందని తెలిపారు.
Tollywood: గణిత మేధావి కుటుంబం నుంచి ఇప్పుడు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజీ సంపాదించింది